Tuesday, April 18, 2017

ఓ శిష్యుడు గురువును అడిగిన ప్రశ్న Moral story





:bouquet: ఓ శిష్యుడు గురువును అడిగిన ప్రశ్న :boom:


నాశనమయ్యే ఈ శరీరంలో నాశనం కాని ఆత్మ ఎలా ఉంటుంది ?:ok_hand:🏼
🤘🏼గురువు గారు ఇలా అన్నారు :bouquet:
:ok_hand:🏼పాలు ఉపయోగపడేవే , కానీ ఒక్కరోజుకు మించితే పాడైపోతాయి :bouquet:
:+1:🏼పాలలో మజ్జిగ చుక్క వేస్తే పెరుగు అవుతుంది :bouquet:
పెరుగు మరొక రోజు వరకూ ఉపయోగపడుతుంది :bouquet:
కానీ పెరుగు వేరొక రోజుకి పాడైపోతుంది :bouquet:
:+1:🏼పెరుగును మదిస్తే వెన్న అవుతుంది :bouquet:
వెన్న మరొక రోజు వరకే ఉంటుంది:bouquet:
తరువాత అది కూడా పాడైపోతుంది :boom:
:ok_hand:🏼ఆ వెన్నను మరిగిస్తే నెయ్యి అవుతుంది :boom:
ఈ నెయ్యి ఎన్నటికీ పాడవ్వదు :bouquet:
ఒక్కరోజులో పాడైపోయే పాలలో ఎన్నటికీ పాడవ్వని నెయ్యి దాగి ఉంది. :boom:
అలాగే అశాశ్వతమైన ఈ శరీరమందు శాశ్వతమైన ఆత్మ ఉంటుంది. :boom:
మానవ శరీరము పాలు :boom:సంకీర్తన మజ్జిగ :boom:సేవ వెన్న :boom:సాధన నెయ్యి :boom:
మానవ శరీరాన్ని సాధన చేసి కరిగిస్తే ఆత్మ పవిత్రత పొందుతుంది.

No comments:

Post a Comment

Dukkipati Madhusudana Rao

Dukkipati Madhusudana Rao దుక్కిపాటి మధుసూదనరావు (జూలై 17, 1917 - మార్చి 26, 2006) అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై సినిమాలు సిర్మించిన ప్ర...